వర్షాకాలంలో దోమల కారణంగా చాలామంది డెంగ్యూ బారినపడుతారు. తీవ్రమైన జ్వరం.. ఒంటి నొప్పులు, కళ్ల వెనుక భాగంలో నొప్పి, కీళ్లు, కండరాల నొప్పులు, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, వాంతులు, విపరీతమైన అలసట వంటివి దీని ప్రధాన లక్షణాలు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సొంత వైద్యం అస్సలు చేయకూడదు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని, దోమలు కుట్టకుండా జాగ్రత్తపడాలి.
ఆరోగ్యం
ALERT:ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
Advertisement
Advertisement
Advertisement


