ATP: వికలాంగ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర స్థాయి డిసెబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్ల ప్రయాణ ఖర్చుల కోసం రూ.10,000ల నగదు సాయాన్ని కోచ్కు అందజేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని కేశవరెడ్డి ఆకాంక్షించారు.
వార్తలు
వికలాంగ క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేత
Advertisement
Advertisement
Advertisement


