విండీస్పై కీలక పోరులో భారత ప్లేయర్లు అద్భుతంగా ఆడారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. దీంతో భారత్ సైమీస్కు అర్హత సాధించిందని, క్రీజులో సంజూ శాంసన్ పాతుకుపోయి ఆడుతుంటే చూడటానికి బాగుందని పేర్కొన్నాడు. అలాంటి ఇన్నింగ్స్లే మ్యాచ్ ఫలితాన్ని మారుస్తాయని చెప్పుకొచ్చాడు.