TG: గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మస్కట్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చేందుకు అవకాశం కల్పించేది. రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరుకుని.. భారత్కు తిరిగి రావొచ్చని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ప్రవాస భారతీయులు ఆందోళన చెందొద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.