WGL: రాయపర్తి, దుగ్గొండి, పర్వతగిరి మండలాల్లోని టీఎస్డబ్ల్యూఆర్ బాలికల పాఠశాల, కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి పార్ట్టైం అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఎస్.సరిత తెలిపారు. జేఎల్ గణితం, ఫిజిక్స్ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ, ఇంగ్లీష్, టీజీటీ గణితం సబ్జెక్టులకు చెప్పేందుకు దరఖాస్తు 27 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వార్తలు
పార్ట్టైం అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


