MDK: చేగుంటలో డబ్బుల కోసం భార్య వరలక్ష్మి పారతో కొట్టి హత్య చేసిన భర్త త్రిమూర్తులును అరెస్టు చేసినట్లు రామాయంపేట్ సీఐ వెంకట రాజాగౌడ్ తెలిపారు. 2015లో వరలక్ష్మిని రెండో వివాహం చేసుకోగా దుర్గాప్రసాద్ (10) జన్మించాడు. భార్యను డబ్బుల 21న రాత్రి నిర్దిస్తున్న సమయంలో పారతో కొట్టి చంపినట్లు తెలిపారు. అనంతరం బంగారు నగలు, నగదుతో పరారయ్యారన్నారు.