AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పేలుడు వివరాలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రిని ఆయన ఆదేశించారు. కాగా, బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఆరుగురు చనిపోయినట్లు సమాచారం.