SRPT: హరిత కోదాడ నర్సరీలతోనే సాధ్యం అవుతుందని, అధికారులు, సిబ్బంది నర్సరీల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తీసుకోవాలని కోదాడ తాజా మునిసిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని ఉత్తమ్ పద్మావతి నగర్లో నర్సరీ, వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు.