KMR: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ పారిశుధ్య పనులలో భాగంగా డ్రైనేజీని సిబ్బందితో శుభ్రం చేయించారు. అనంతరం పిచ్చి మొక్కలను తొలగించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. వార్డులో విధి దీపాల, త్రాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.