కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన గంజాయి, ఇతర మాదక పదార్థాలను కొండవీడులోని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో అధికారులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు, రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి నజీనా బేగం, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.
వార్తలు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో గంజాయి నిల్వలు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement


