RR: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మా రెడ్డి నివాసానికి వచ్చారు. ఈనెల 5న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి రావాలని కేఎల్ఆర్ దంపతులను ఆహ్వానించారు. కాసేపు నియోజకవర్గ అభివృద్ధిపై ముచ్చటించారు.