SRD: జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్ ఛార్జ్ సిద్ధంరెడ్డి నారాయణ రెడ్డి అనారోగ్యంతో AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకొని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను, కుమారుడు ఉజ్వల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.