AKP: నర్సీపట్నంలో శ్రీ మరిడి మహాలక్ష్మి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబంతో కలిసి మంగళవారం ప్రారంభించారు. టీటీడీ కళ్యాణ మండపం వద్ద ప్రారంభించిన ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు ఒక రోజు టికెట్ ఖర్చులను చెల్లించడం జరిగింది. పట్టణంలో మూడు చోట్ల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు.