KRNL: హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీపీ జంబమ్మ మరణం పట్ల MRPS పత్తికొండ డివిజన్ అధ్యక్షుడు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో ఆమె చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. రాజకీయాల్లో మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఆమె మరణం ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. జంబమ్మ సేవలను స్మరించుకున్నారు.