WGL: కాపు న్యాయ వేదిక జిల్లా అధ్యక్షురాలిగా కరీమాబాద్కు చెందిన స్వరూప నియమింపబడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా రాజేందర్ ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రం, దేశంలో మహిళా నాయకత్వాన్ని పెంచాలనే లక్ష్యంతో స్వరూపను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చట్ట సభలకు మహిళలు వెళ్ళే విధంగా కృషిచేయాలని సూచించారు.