VZM: రేగిడి MPDO కార్యాలయంలో శుక్రవారం జరుగనున్న ప్రజా దర్చార్ను సద్వినియోగం చేసుకోవాలని స్దానిక MPDO శ్యామల కుమారి సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రజా దర్చార్కు MLA కొండ్రు మురళీమోహన్ రానున్నారని, ఉదయం10 నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తామన్నారు. 39 గ్రామపంచాయతీ, 51 రెవెన్యూ గ్రామాలు, 25 సచివాలయాల పరిధిలో గ్రామాల ప్రజల సమస్యలు అర్జీలు అందజేయవచ్చన్నారు.