AP: ఆప్కో చరిత్రలో తొలిసారి టీటీడీ నుంచి కొనుగోలు అభ్యర్థన వచ్చింది. తొలివిడతగా 3 వేల కండువాలు, 5 వేల శాలువాలను తయారు చేయాలని టీటీడీ మార్కెటింగ్ అధికారులు సూచించారు. దీంతో చేనేతదారులకు 365 రోజులపాటు ఉపాధి కల్పన లభించనుంది. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.