VKB: ధారూర్ మండల కేంద్రంలోని కుమ్మరిగల్లీలో ఇనుప స్తంభాలని తొలగించాలని అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు. అంతేకాకుండా స్తంభానికి మొత్తం వివిధ రకాల వైర్లు వేలాడదీయడంతో ప్రమాదకరంగా మారిందన్నారు. ఒక్కోసారి ఇనుప స్తంభం నుంచి షాక్ తగులుతుందని స్థానికులు చెబుతున్నారు. స్తంభాలను మార్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Tags :