హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ మంత్రిని కలిసిన సర్వే నెంబర్ 218 బాధితులు

Advertisement

KMM: ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను సర్వే నెంబర్ 218 బాధితులు మంగళవారం కలిశారు. యంగ్ ఇండియా స్కూల్ పేరుతో కొన్ని ప్లాట్లు , అమరావతి హైవే పేరుతో మరికొన్ని ప్లాట్లు అధికారులు తమ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారని బాధితులు మాజీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని బాధితులు మాజీ మంత్రిని వేడుకున్నారు.

Advertisement

Advertisement