కోనసీమ: అల్లవరం మండలంలో అపరిచిత వ్యక్తులు సంచారం చేస్తున్నారని మండల బీజేపీ అధ్యక్షులు కట్టా నారాయణ మూర్తి సోమవారం గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదుకు అధికారులు స్పందించారు. ఈ మేరకు అల్లవరం ఎస్సై సంతోష్ కుమార్ బుధవారం వివరణ ఇస్తూ.. అపరిచిత వ్యక్తులు ఎవరైనా తారసపడితే తమకు సమాచారం అందించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.