TPT: బాలికపై లైంగిక దాడి చేసిన నవీన్ (20)కు హనుమకొండ మొదటి అదనపు జిల్లా సహా పోక్సో కోర్టు న్యాయమూర్తి బి. అపర్ణాదేవి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.14 వేల జరిమానా విధించారు. చిల్లకూరు మండలంనికి చెందిన నవీన్ బాధితురాలిని వేధిస్తూ లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. బాలికకు ప్రభుత్వం నుంచి రూ.14 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.