KNR : ఈనెల 14న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ “అంజన్న ఆశీర్వాద యాత్ర” పేరిట మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.కరీంనగర్ పార్లమెంట్ పcరిధిలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ తోపాటు దాదాపు 10 వేల మంది కార్యకర్తలతో చేపట్టనున్నారు