E.G: గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో 2026 ప్రశిక్షణ మహాబియన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా భాజపా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ సునాయిలా వెంకటేష్, సీనియర్ నాయకులు నిమ్మగడ్డ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.