యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి నిరాశే ఎదురైంది. ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఈ మ్యాచ్లో సూర్యవంశీ ఆడటం లేదని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ సమయంలో తెలిపాడు. అతడు అద్భుతమైన ప్లేయర్ అయినప్పటికీ, తుది జట్టులో చోటు కల్పించలేకపోయామని పేర్కొన్నాడు. అయితే, సరైన సమయంలో అతడు అరంగేట్రం చేస్తాడని స్పష్టం చేశాడు.
క్రీడలు
వైభవ్ అద్భుతమైన ప్లేయర్, కానీ: అయ్యర్
Advertisement
Advertisement
Advertisement


