MLG: ఏటూరునాగారంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ.. రాబోయే వేసవికాలంలో ప్రజలకు మంచినీటి విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలోని ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.