MNCL: కమ్యూనిస్టులతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. శుక్రవారం జన్నారం సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదంతో ఇతర దేశాలపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. ప్రపంచానికి కమ్యూనిజమే ఆదర్శమని, ప్రజలలో సమానత్వాన్ని సాధించే ఏకైక మార్గం కమ్యూనిజమని అన్నారు.