ATP: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రధాన సమస్యలను ఆమె మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఆమె కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.
వార్తలు
మంత్రి లోకేశ్తో ఎమ్మెల్యే బండారు శ్రావణి భేటీ
Advertisement
Advertisement
Advertisement


