MNCL: అదృష్యమైన MJP గురుకుల పాఠశాల విద్యార్థి నాగవర్ధన్ ఆచూకీని త్వరలోనే కనుగొంటామని చెన్నూర్ టౌన్ CI బన్సీలాల్ తెలిపారు. విద్యార్థి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడి వారికి దైర్యం అందించారు. పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారాలను సేకరిస్తున్నామని, బాబును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబీకులు ధైర్యంగా ఉండాలన్నారు.