TG: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Tags :