HYD: సనత్నగర్లోని ఆయుర్వేదిక్ పార్కును ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. స్థానిక నివాసితులతో మాట్లాడి వారి సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. పార్కు సౌకర్యాల మెరుగుదలతో పాటు అవసరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
వార్తలు
పార్కు అభివృద్ధిపై అధికారులతో తలసాని సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


