SRD: జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఈనెల 5వ తేదీన సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు మై భారత్ సంస్థ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తెలిపారు. కబడ్డీ మహిళా విభాగం, వాలీబాల్ పురుషుల విభాగం, రన్నింగ్ మహిళ, పురుషుల విభాగాల్లో క్రీడలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 99853 51111 నంబర్ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.