ATP: గుత్తి ఎస్సై అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో పోలీసులు, విద్యార్థినులు ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ చేసినట్లు ఎస్సై అమీర్ ఖాన్ చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.