చాలా మంది బ్రేక్ఫాస్ట్లో భాగంగా బోండాలు తింటుంటారు. గోధుమ/బియ్యం పిండి బోండాలతో ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు కానీ మైదా పిండితో చేసినవాటికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. మైదాలో పోషకాలే ఉండవని, పైగా పేగులకు చుట్టుకుని జీర్ణవ్యవస్థ పనితీరు మందగించేలా చేస్తుందని చెబుతున్నారు. పోషక లోపం, బరువు, డయాబెటిస్, గుండె సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.