AP: లిక్కర్ కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. A8 బూనేటి చాణక్య ఆస్తుల జప్తుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సిట్ ప్రతిపాదనలు పంపించింది. రూ.11.29 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది.