SKLM: తిరుమల శ్రీవారిని బుధవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బీజేపీ ఇంఛార్జ్ సలాన శరత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు, మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. “ప్రజల సుఖసంతోషాలు, రైతులకు వర్షాలు కురిసి పంటలు పండాలని శ్రీవారిని ప్రార్థించాను” అని ఎమ్మెల్యే తెలిపారు.
వార్తలు
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


