PLD: వినుకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రపంచ టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరయ్యి కుట్టు మిషన్ సృష్టికర్త చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంగంలో విశేష సేవలు అందిస్తున్న టైలర్లను శాలువాలతో సన్మానించారు.