AP: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కాగా నిన్న బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్లోని సిటీన్యూరో సెంటర్కు తరలించిన విషయం తెలిసిందే.