హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నిరసన

Advertisement

NGKL: వెల్దండ మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నూతన వసతి గృహం భవనాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement