PPM: సాలూరు పురపాలక సంఘం సాధారణ సర్వసభ్యు సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ టీ.రత్నకుమార్ తెలిపారు. ఉదయం 11 గంటలకు పురపాలక సంఘం కార్యాలయ కౌన్సిల్ హాలు వద్ద ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, సంబధిత అధికారులు పూర్తి స్థాయి నివేదికలతో హాజరు కావాలని కోరారు. ఇప్పటికే కౌన్సిలర్లకు సమాచారం అందించమని పేర్కొన్నారు.