హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్.టి.ఐ చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలి: కలెక్టర్

Advertisement

PDPL: ఆర్.టి.ఐ చట్టంపై అధికారులు అవగాహన పెంపొందించుకొని, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాచార కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను అన్ని శాఖల అధికారులు తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించాలన్నారు.

Advertisement

Advertisement