హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజలకు కమిషనర్ కీలక సూచన

Advertisement

KRNL: ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే గుడికల్ చెరువులోకి కొత్త నీరు చేరిందని మంగళవారం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ఈ నీటిని తాగేందుకు ఉపయోగించే వారు తప్పనిసరిగా మరిగించి చల్లార్చిన తర్వాతనే తాగాలన్నారు. ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ కోరారు.

Advertisement

Advertisement