MBNR: బాలానగర్ సబ్స్టేషన్ పరిధిలోని కేతిరెడ్డిపల్లి ఫీడర్లో చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. కేతిరెడ్డిపల్లి, చింతకుంట, రంగారెడ్డిగూడ, ఎక్వాయిపల్లి, చెన్నగులగడ్డ తండా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని అన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు పలు గ్రామాల్లో విద్యుత్ నిలిపివేత
Advertisement
Advertisement
Advertisement


