నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఘనంగా జరుపుకున్నారు. డీఎస్పీ లింగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సౌమ్య నాయకుడని, ప్రజల కష్టసుఖాలలో భాగస్వామి అయ్యారని తెలిపారు. ఎస్సై విజయ్ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.