NLR: అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. నేలపాడులో 4,026 ఉద్యోగుల క్వార్టర్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. పనుల్లో జాప్యం జరిగితే నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రింగ్ రోడ్డు అలైన్మెంట్లో తన సొంత 60 సెంట్ల స్థలం కూడా పోయిందని చెప్పారు.