కాకినాడ జిల్లా పిఠాపురం కాంప్లెక్స్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద యువకుల మధ్య ఘర్షణ జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పరస్పరం దాడులు చేసుకోవడంతో హరికుమార్ అనే యువకుడిపై కొందరు బీర్ బాటిల్తో దాడి చేశారు. ఈ దాడిలో అతడి ఎడమ చెవి, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
యువకుల ఘర్షణ.. బీర్ బాటిల్తో దాడి


