PDPL: గోదావరిఖని లెనిన్నగర్కు చెందిన బీటెక్ విద్యార్థిని తాండ్ర అక్షిత రాణి పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందింది. ఈ ఘటనపై SMలో వైరల్ అవుతున్న ఆమె మరణ వాంగ్మూలం స్థానికంగా కలకలం రేపుతోంది. తన చావుకు ఓవర్మెన్ రవికుమార్ కారణమని అందులో పేర్కొన్నట్లు ప్రచారం. సంఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
SMలో వైరల్ అవుతున్న మరణ వాంగ్మూలం


