హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో కిడ్నాప్ హైడ్రామా.. ముగ్గురు అరెస్ట్

TPT రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సుమంత్ కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.10 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. 'నాని క్రికెట్ ప్రిడిక్షన్' టెలిగ్రామ్ ఛానెల్‌ను సుమంత్ రూ.6 కోట్లకు విక్రయించాడు. ఆ డబ్బుపై కన్నేసి ఆయన స్నేహితులే కిడ్నాప్‌కు పాల్పడ్డారు. తప్పించుకున్న సుమంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.