KNR: జాతీయ లోక్ అదాలత్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 4,268 కేసులు పరిష్కారమైనట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. ప్రీ-లోక్ అదాలత్, ప్రధాన అదాలత్లో 451 ఎఫ్ఐఆర్ కేసులతో పాటు 3,817 మోటార్ వెహికల్, ఇతర కేసుల్లో రాజీ కుదిరినట్లు పేర్కొన్నారు. కేసుల పరిష్కారంలో కరీంనగర్ ట్రాఫిక్, వన్టౌన్ పోలీస్ స్టేషన్లు ముందంజలో నిలిచాయని తెలిపారు.
తెలంగాణ
జాతీయ లోక్ అదాలత్లో 4,268 కేసుల పరిష్కారం


