VZM: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. గణపయ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు చేకూరాలని కోరారు. వినాయక చవితిని ఆధ్యాత్మిక భావనలతో జరుపుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు'


