ప్రకాశం: “మన ఒంగోలు–మన గర్వం” నినాదంతో ఒంగోలు పురపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు, కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో 1876–2026 చారిత్రక ప్రస్థానానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక బ్రోచర్ను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు పురపాలక సంస్థకు 150 ఏళ్లు


